Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యామీనన్ పెళ్ళి చేసుకోబోతుందా? పెళ్లి కొడుకు ఎవరంటే?

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (20:12 IST)
చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను హీరోయిన్ నిత్యామీనన్ పెళ్ళి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని టాక్. నిత్యామీనన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి భార్య పాత్రలో కనిపించనుంది నిత్యామీనన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
మరోవైపు ఇప్పటికే నిత్యా మీనన్‌కి పెళ్లయిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇక ఆ వార్తలకు బలం చేకూరేలా నిత్యామీనన్ పరోక్షంగా చెప్పింది. ఆ హీరోకు పెళ్లైపోవడంతో ఇక లాభం లేదని మ్యారేజ్‌పై ఫోకస్ పెట్టింది. 
 
నిజానికి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగాలని నిత్యామీనన్ ముందు ప్లాన్ చేసుకుంది. కానీ ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిత్యామీనన్ డిసైడైందని.. అందుకే చెన్నై వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

యూపీఎస్సీ తుది జాబితా- తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది అభ్యర్థులకు స్థానం

Monsoon: నైరుతి రుతుపవనాలు - అంతకుముందే అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

ఏపీలో మరికొత్త జిల్లాలు.. పాత జిల్లాల పునర్విభజన చేస్తారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments