నిత్యామీనన్ పెళ్ళి చేసుకోబోతుందా? పెళ్లి కొడుకు ఎవరంటే?

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (20:12 IST)
చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను హీరోయిన్ నిత్యామీనన్ పెళ్ళి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారని టాక్. నిత్యామీనన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి భార్య పాత్రలో కనిపించనుంది నిత్యామీనన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
మరోవైపు ఇప్పటికే నిత్యా మీనన్‌కి పెళ్లయిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇక ఆ వార్తలకు బలం చేకూరేలా నిత్యామీనన్ పరోక్షంగా చెప్పింది. ఆ హీరోకు పెళ్లైపోవడంతో ఇక లాభం లేదని మ్యారేజ్‌పై ఫోకస్ పెట్టింది. 
 
నిజానికి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగాలని నిత్యామీనన్ ముందు ప్లాన్ చేసుకుంది. కానీ ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిత్యామీనన్ డిసైడైందని.. అందుకే చెన్నై వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

తర్వాతి కథనం
Show comments