Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి అవుట్.. పవన్ కల్యాణ్ సతీమణిగా నిత్యామీనన్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (19:41 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌. ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్ వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించే హీరోయిన్‌పైనే మొదటి నుంచి సస్పెన్స్ నెలకొంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సాయిపల్లవి ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్టు ఇప్పటి వరకు టాక్‌. తాజాగా ఈ రోల్ కోసం మేకర్స్ మరో మలయాళం బ్యూటీ నిత్యమీనన్‌ను సంప్రదించారట.
 
సాయిపల్లవి తర్వాత ఆ పాత్రకు నిత్యమీనన్ అయితే సరైన న్యాయం చేస్తుందని ఫిక్స్ అయ్యారట. నిత్యామీనన్ కూడా పవన్‌కల్యాణ్ సతీమణిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దీనిపై అధికారిక ప్రకటన రావడం ఒక్కటే పెండింగ్‌లో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్‌. సాగర్ చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments