Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి అవుట్.. పవన్ కల్యాణ్ సతీమణిగా నిత్యామీనన్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (19:41 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌. ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్ వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించే హీరోయిన్‌పైనే మొదటి నుంచి సస్పెన్స్ నెలకొంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సాయిపల్లవి ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్టు ఇప్పటి వరకు టాక్‌. తాజాగా ఈ రోల్ కోసం మేకర్స్ మరో మలయాళం బ్యూటీ నిత్యమీనన్‌ను సంప్రదించారట.
 
సాయిపల్లవి తర్వాత ఆ పాత్రకు నిత్యమీనన్ అయితే సరైన న్యాయం చేస్తుందని ఫిక్స్ అయ్యారట. నిత్యామీనన్ కూడా పవన్‌కల్యాణ్ సతీమణిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దీనిపై అధికారిక ప్రకటన రావడం ఒక్కటే పెండింగ్‌లో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్‌. సాగర్ చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

Andhra liquor scam: వైకాపాకు కొత్త తలనొప్పి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సమన్లు

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments