Webdunia - Bharat's app for daily news and videos

Install App

సావిత్రి పాత్రను ఎందుకు చేయలేక పోయానంటే : నిత్యా మీనన్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది.

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (13:21 IST)
ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, సమంత, అనుష్క వంటి మరికొంతమంది అగ్రనటులు నటిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం తొలుత హీరోయిన్ నిత్యామీనన్‌కే వచ్చిందట. కానీ ఆమె ఓ చిన్న కారణంతో అంగీకరించలేక పోయిందట. దీనిపై ఆమె స్పందిస్తూ, మహానటిలో సావిత్రి పాత్ర చేసే అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం 'ప్రాణ' అనే చిత్రాన్ని నాలుగు భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు. అందుకే రైటింట్‌ సైడ్‌ కూడా నేను సహకారం అందించాను. నాలుగు భాషల్లో చేసినా అందులో ఒకే ఒక పాత్ర మాత్రమే కనపడుతుంది. సింక్‌ సౌండ్‌లో సినిమాను చేస్తున్నాం. కేరళలోని హిల్‌ స్టేషన్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. నాలుగు భాషలను వేర్వేరుగా చేశాను. ఈ సినిమాను 23 రోజుల్లోనే పూర్తి చేసినట్టు నిత్యా మీనన్ వివరించింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments