Webdunia - Bharat's app for daily news and videos

Install App

సావిత్రి పాత్రను ఎందుకు చేయలేక పోయానంటే : నిత్యా మీనన్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది.

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (13:21 IST)
ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇది సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారు. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, సమంత, అనుష్క వంటి మరికొంతమంది అగ్రనటులు నటిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం తొలుత హీరోయిన్ నిత్యామీనన్‌కే వచ్చిందట. కానీ ఆమె ఓ చిన్న కారణంతో అంగీకరించలేక పోయిందట. దీనిపై ఆమె స్పందిస్తూ, మహానటిలో సావిత్రి పాత్ర చేసే అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. 
 
ప్రస్తుతం 'ప్రాణ' అనే చిత్రాన్ని నాలుగు భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు. అందుకే రైటింట్‌ సైడ్‌ కూడా నేను సహకారం అందించాను. నాలుగు భాషల్లో చేసినా అందులో ఒకే ఒక పాత్ర మాత్రమే కనపడుతుంది. సింక్‌ సౌండ్‌లో సినిమాను చేస్తున్నాం. కేరళలోని హిల్‌ స్టేషన్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. నాలుగు భాషలను వేర్వేరుగా చేశాను. ఈ సినిమాను 23 రోజుల్లోనే పూర్తి చేసినట్టు నిత్యా మీనన్ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments