Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ అవతారమెత్తిన హీరో... అంతలోనే కౌంటర్‌లో టిక్కెట్ల విక్రయం...

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (12:41 IST)
టాలీవుడ్ యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం "నిను వీడని నీడని నేనే". ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఇదే ఊపును మరికొన్నాళ్లు కొనసాగించేందుకు వీలుగా ఆయన సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్ర హీరోయిన్‌తో కలిసి ఆయన గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని కీలక పట్ణణాల్లో పర్యటిస్తూ సినిమాకు మంచి హైప్ తీసుకొస్తున్నారు. 
 
ఇందుకోసం ఆయన పలు వేషాలు కూడా వేశారు. ముందుగా దొంగ అవతారమెత్తాడు. ఆ తర్వాత రోడ్లమీ సైకిల్ తొక్కి జనాలకు సెల్ఫీలు ఇవ్వడం, కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కలుస్తూవారితో ముచ్చట్లు సాగించారు. ఆ తర్వాత థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలుకరించి, సందడి చేశారు. ఇలా ఒకటా రెండా.. అబ్బో.. అనేకం చేస్తూ సినిమాకు మరింత హైప్ తీసుకుని రావడానికి ఎంతో శ్రమిస్తున్నాడు. తాజాగా కాకినాడలోని ఓ థియేటర్‌లో కూర్చొని టిక్కెట్లను విక్రయించాడు. మొత్తానికి జనాలకు దగ్గరకావడమే కాకుండా అటు సినిమాకు కూడా మంచి ప్రచారమే చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments