Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబి స్నేహం మళ్ళీ మొదలైంది.. హిట్ కొట్టేనా?

సినీకెరీర్‌ను ఒకేసారి ప్రారంభించి.. గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ, నటుడు జెడి చక్రవర్తి మంచి స్నేహితులు. వీరిద్దరి ఆ తర్వాత కలిసి నటించిన చిత్రాలు తక్కువే. ఎవరికెరీర్‌ వారు

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (16:08 IST)
సినీకెరీర్‌ను ఒకేసారి ప్రారంభించి.. గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ, నటుడు జెడి చక్రవర్తి మంచి స్నేహితులు. వీరిద్దరి ఆ తర్వాత కలిసి నటించిన చిత్రాలు తక్కువే. ఎవరికెరీర్‌ వారు చూసుకుంటుంటుండగా.. మరోసారి ఇద్దరి కాంబినేషన్‌ వచ్చింది. సందీప్‌ కిషణ్‌ నటిస్తున్న 'నక్షత్రం' కోసం జెడీని కృష్ణవంశీ పిలిపించినట్లు తెలిసింది. 
 
ఈసారి ఎలాగైనా భారీ విరాజయం అందుకోవాలని లక్ష్యంతో ఈ సినిమా కోసం అన్ని విధాల కష్టపడుతున్నాడు కష్ణవంశీ. ఇందులో కీలకమైన రోల్‌ను జేడీ చేత చేయిస్తున్నాడు. పోలీసుల జీవితాల మీద, వాళ్ళ సిన్సియారిటీ మీద రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌, రెజినాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ప్రగ్యా జైస్వాల్‌, సాయి ధరమ్‌ తేజ్‌ అతిధి పాత్రల్లో కన్పిస్తున్నారు. మరి కృష్ణవంశీ ఎత్తులు పారతాయోలేదో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments