Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా బిజినెస్ చేస్తున్న నీతూ చంద్ర.. ప్రొడ్యూసర్‌‌గా ఓకే ఇక డైరక్టర్‌గా..?

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2015 (15:35 IST)
తెలుగులో గోదావరి.. సత్యమేవ జయతే సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన నీతుచంద్ర సినిమా బిజినెస్‌లో మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి బిజినెస్‌లో అడుగుపెట్టిన నీతూ చంద్ర నిర్మాతగా మరో సినిమాను రూపొందిస్తోంది. దీంతో నీతూ చంద్ర నిర్మాతగా నిలదొక్కుకున్నట్టేనని మంచి టాక్ వినిపిస్తోంది.
 
ప్రస్తుతం నీతు చంద్ర నిర్మిస్తున్న సినిమా షూటింగ్ దశలోనే వుంది. గతంలో 'దేశ్వా' .. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బీహార్' చిత్రాలను నిర్మించింది. ఈ సినిమాలతో నిర్మాతగా ఆమెకి అభినందనలు దక్కాయి. దాంతో ఆమె మరో సినిమాను ప్లాన్ చేసుకుంది. తన సోదరుడి దర్శకత్వంలో 'మిథిలియా మక్కాన్' సినిమాను నిర్మిస్తోంది. 
 
ఇప్పటికే యూఎస్ .. కెనడా .. నేపాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తాజా షెడ్యూల్ ను ముంబైలో జరుపుకోనుంది. ఈ సినిమా తనకి పేరుతో పాటు మంచి వసూళ్లను కూడా తెచ్చి పెడుతుందని నీతూ చంద్ర భావిస్తోంది. మరి నీతు సినిమా హిట్టవుతుందో లేదో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

Show comments