Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలాంబరి ప్రోమో సాంగ్ రిలీజ్ చేసిన 'ఆచార్య' టీమ్

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (11:58 IST)
డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంటే, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తన్నారు. ఈయనకు జోడీగా పూజా హెగ్డే  నటిస్తుంది. 
 
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
 
ఈ మూవీలో చెర్రీ, పూజ హైలెట్ కానుంది. ఈ మేరకు ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లలో నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది. తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ వీరిద్దరిపై రూపొందించిన “నీలాంబరి” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. నవంబరు 5వ తేదీన పూర్తి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ర్తి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments