Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై పిడుగుద్దులు.. ఈ మహిళలు ఏం సాధించాలని..? రష్మీ గౌతమ్ ఫైర్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:36 IST)
తాజాగా ఓ మహిళ ఏడాదిన్నర వయస్సు ఉండే అభం శుభం తెలియని చిన్నారికి నరకం చూపించింది. పిడి గుద్దులు గుద్దడంతో పాటు కొవ్వొత్తి నుంచి కారే వేడి ద్రవాన్ని ఆ చిన్నారి సున్నితమైన చిన్మారిపై పోస్తూ రాక్షసానందం పొందింది. ఆ బాధకు చిన్నారి విలవిలలాడుతున్నా కూడా మహిళ మనసు కరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
 
వీడియో చూసిన నెటిజన్స్ చలించిపోవడంతో పాటు ఆ మహిళని చంపేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో రష్మీ కూడా చేరింది. రష్మీ ఈ వీడియోపై స్పందిస్తూ.. 'ఈ మహిళలు ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారో అస్సలు అర్థం కావడంలేదు. దయచేసి ఎవరైనా సంబంధిత శాఖను, స్వచ్ఛంద సంస్థలను, బాలల సంరక్షణ కేంద్రాలను ట్యాగ్ చేయండి'' అని రష్మి కోరారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments