Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై పిడుగుద్దులు.. ఈ మహిళలు ఏం సాధించాలని..? రష్మీ గౌతమ్ ఫైర్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:36 IST)
తాజాగా ఓ మహిళ ఏడాదిన్నర వయస్సు ఉండే అభం శుభం తెలియని చిన్నారికి నరకం చూపించింది. పిడి గుద్దులు గుద్దడంతో పాటు కొవ్వొత్తి నుంచి కారే వేడి ద్రవాన్ని ఆ చిన్నారి సున్నితమైన చిన్మారిపై పోస్తూ రాక్షసానందం పొందింది. ఆ బాధకు చిన్నారి విలవిలలాడుతున్నా కూడా మహిళ మనసు కరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
 
వీడియో చూసిన నెటిజన్స్ చలించిపోవడంతో పాటు ఆ మహిళని చంపేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో రష్మీ కూడా చేరింది. రష్మీ ఈ వీడియోపై స్పందిస్తూ.. 'ఈ మహిళలు ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారో అస్సలు అర్థం కావడంలేదు. దయచేసి ఎవరైనా సంబంధిత శాఖను, స్వచ్ఛంద సంస్థలను, బాలల సంరక్షణ కేంద్రాలను ట్యాగ్ చేయండి'' అని రష్మి కోరారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments