చిన్నారిపై పిడుగుద్దులు.. ఈ మహిళలు ఏం సాధించాలని..? రష్మీ గౌతమ్ ఫైర్

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:36 IST)
తాజాగా ఓ మహిళ ఏడాదిన్నర వయస్సు ఉండే అభం శుభం తెలియని చిన్నారికి నరకం చూపించింది. పిడి గుద్దులు గుద్దడంతో పాటు కొవ్వొత్తి నుంచి కారే వేడి ద్రవాన్ని ఆ చిన్నారి సున్నితమైన చిన్మారిపై పోస్తూ రాక్షసానందం పొందింది. ఆ బాధకు చిన్నారి విలవిలలాడుతున్నా కూడా మహిళ మనసు కరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
 
వీడియో చూసిన నెటిజన్స్ చలించిపోవడంతో పాటు ఆ మహిళని చంపేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో రష్మీ కూడా చేరింది. రష్మీ ఈ వీడియోపై స్పందిస్తూ.. 'ఈ మహిళలు ఏం సాధించాలని ప్రయత్నిస్తున్నారో అస్సలు అర్థం కావడంలేదు. దయచేసి ఎవరైనా సంబంధిత శాఖను, స్వచ్ఛంద సంస్థలను, బాలల సంరక్షణ కేంద్రాలను ట్యాగ్ చేయండి'' అని రష్మి కోరారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments