నయన్- విఘ్నేష్.. ఉయిర్- ఉలగం ఫోటోలు వైరల్

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (22:22 IST)
Nayanatara_Vicky twins
నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తొలిసారిగా తమ కవల పిల్లల ముఖాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్సుకు చూపెట్టారు. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో వారి కుమారులు ఉయిర్, ఉలగ్‌ల అందమైన ఫోటోలను పోస్ట్ చేశారు.
 
ఈ చిత్రాలలో, నయనతార, విఘ్నేష్ ఒకరినొకరు చూసుకుంటూ శిశువులను తమ చేతుల్లో పట్టుకొని వుండటం చూడవచ్చు. ఇంతకుముందు వారు పిల్లల మరిన్ని చిత్రాలను పోస్ట్ చేసారు.
Nayanatara_Vicky twins


ఇందుకు శీర్షికగా నా ఉయిర్ ( నా ప్రాణం) నా ఉలగ్ (నా లోకం) అని పెట్టారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ జూన్ 9, 2022న చెన్నైలో వివాహం చేసుకున్నారు. 
 
ఈ సంవత్సరం ప్రారంభంలో, వారు తమ కవల కుమారులను స్వాగతించారు. ఈ వార్తను విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు.

Nayanatara_Vicky twins

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments