మెడలో పసుపు తాడు.. ముంబైలో మెరిసిన నయనతార (video)

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (11:02 IST)
Nayantara
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార పెళ్లికి తర్వాత ముంబై షూటింగ్‌లో పాల్గొంటోంది. షారూఖ్ ఖాన్‌తో సినిమా చేస్తున్న నయనతార ముంబై ఎయిర్ పోర్టులో ఆమె కెమెరా కంటికి చిక్కింది. ఒక షార్ట్ ట్రిప్ కోసం ఆమె చెన్నై నుంచి ముంబైకి వచ్చింది. 
 
బ్లాక్ ఔట్ ఫిట్‌లో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్న నయన్ మెడలో ఉన్న మంగళసూత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్క్ ధరించి, ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఆమెను కెమెరామెన్లు క్యాచ్ చేశారు. 
 
ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చిన నయన్... కారెక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
దక్షిణాది అగ్ర సినీ కథానాయిక నయనతార ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్... ఆయనను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments