Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నాని, ఆలోచనలో పడ్డ దిల్ రాజు

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:55 IST)
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో నేచురల్ స్టార్ నానితో నిర్మించిన చిత్రం వి. ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు నటించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు టీజర్ అండ్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
అయితే.. ఈ మూవీని ఉగాది కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. అయితే... ఈ సినిమాకి ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. దిల్ రాజు మాత్రం ఈ చిత్రాన్ని ధియేటర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పారట.
 
దీనికి కారణం ఏంటంటే... వి సినిమాని ఓటీటీ సంస్థలో రిలీజ్ చేయడానికి హీరో నాని, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఒప్పుకోవడం లేదట. ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడం కోసం చేసాం. థియేటర్లో చూస్తేనే థ్రిల్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోను వి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయద్దు అని నిర్మాత దిల్ రాజుకు చెప్పారట.
 
 అవసరం అయితే... రెమ్యూనరేషన్‌లో తగ్గించుకోండి కానీ... వి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయద్దని నాని గట్టిగా చెప్పాడని.. అందుకే దిల్ రాజు వి సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఉన్నా... చేయడం లేదని టాలీవుడ్ టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments