Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాధ బాల‌బాలిక‌ల‌కు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సాయం

Webdunia
శనివారం, 28 మే 2022 (11:24 IST)
namratha with Orphans
మ‌హేష్‌బాబు ఫౌండేష‌న్ ద్వారా ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌కు న‌మ్ర‌తా శిరోద్క‌ర్ శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. త‌మ కొడుకు గౌత‌మ్ శ్వాస‌సంబంధ వ్యాధితో పుట్టిన‌ప్పుడే క‌ల‌త చెందిన మ‌హేస్‌బాబు ఆ రోజు నుంచి ఇలాంటి ఎంతో మంది త‌ల్లిదండ్రులు బాధ‌ను ఒక్క‌సారి గుర్తుచేసుకుంటూ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతోమందికి స‌రుకులు, ఆక్సిజ‌న్, గుండె శస్త్రచికిత్స‌లు నిర్వ‌హించారు.   
 
namratha with Orphans
న‌మ్ర‌త శిరోద్క‌ర్ మ‌హిళ‌కు సంబంధించిన ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాజాగా అవగాహన ప్రచారంలో భాగంగా నంద్యాలలో BIRDS NGO నుండి స్వతంత్ర ఒంటరి తల్లులు చేతితో తయారు చేసిన శానిటరీ న్యాప్‌కిన్‌లను అనాథాశ్రమంలో ఉన్న బాలికలందరికీ పంపిణీ చేసింది.  రుతుక్రమలో మ‌హిళ‌లు ప‌డుతున్న బాధ‌లు చెప్ప‌న‌ల‌వికావు. అందులో అనాథ బాల‌బాలిక‌ల‌ను అండ‌గా వుండేందుకు ఇటువంటి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాన‌ని ఈ సంద‌ర్భంగా న‌మ‌త్ర పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments