Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి విడ‌త‌ద‌గా 500 ఆక్సిజ‌న్ ల‌ను అంద‌జేసిన న‌మ్రత‌

Webdunia
గురువారం, 20 మే 2021 (17:53 IST)
Namrata-500 oxygen
క‌రోనా కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందిప‌డుతున్న వారిని సాయం చేసేవారిలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ చేరింది. ఇప్పుడు న‌మ్ర‌త 500 ఆక్సిన్ కాన్‌స‌న్‌ట్రేట‌ర్ల‌ను అవ‌స‌రం నిమిత్తం ముంబైకు పంపించింది. ఇది మొద‌టి విడ‌త అని తెలియ‌జేసింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అత్యవసర పరిస్థితికి ఈ ఆక్సిజన్ సాంద్రతలు అవసరమయ్యే కోవిడ్ పాజిటివ్ రోగులు మమ్మల్ని 8451869785 కు కాల్ చేయవచ్చు, లేదా టేగ్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది.
 
అదేవిధంగా అక్క‌డ ఆమెకు సంబంధించిన టీమ్ కొంద‌రు వున్నారు. వారి సాయంతో అక్క‌డ అవ‌స‌ర‌మైన వారికి అంద‌జేసే ప‌నిలో వున్నారు. ఈ ఆక్సిజన్ సాంద్ర‌త‌ల‌ను ఉచితంగా అంద‌జేస్తున్నాం. వాటిని ఉప‌యోగించిన త‌ర్వాత ద‌య‌చేసి  తిరిగి ఇవ్వ‌గ‌ల‌రు అని పోస్ట్ చేసింది. దీనికి ఇప్ప‌టికే ఆమెకు మంచి స్పంద‌న ల‌భించింది. మంచి ప‌ని చేస్తున్నార‌ని కొంద‌రు నెటిజ‌ర్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments