Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు - బాలయ్యతో పోటీ వద్దు.. 'నమో వేంకటేశాయ'ను ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం : నాగార్జున

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున నటిస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ్ వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన 'హథీ రామ్ బావాజీ

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (13:23 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున నటిస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ్ వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన 'హథీ రామ్ బావాజీ'గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. ఈ చిత్రానికి ఇతర ప్యాచ్ వర్క్‌ను కూడా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని తొలుత భావించారు. 
 
అయితే, మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150', నందమూరి నటసింహం బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ నెలకొనవుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున కాస్త వెనక్కి తగ్గారు. అందుకే తన చిత్రం ఓం నమో వేంకటేశాయ చిత్రం విడుదలను ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. 
 
సో.. నాగ్ భక్తి ఏ రేంజ్ ఉందనేది ఫిబ్రవరి 10వ తేదీన చూడొచ్చన్న మాట. ఈ భక్తిరస చిత్రంలో నాగ్ సరసన అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం కీరవాణి. ఎ. మహేష్ రెడ్డి నిర్మాత. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య

మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..

పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments