Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ అపుడే అయిపోయిందా! అని బాధపడ్డా : నాగార్జున

అక్కినేని నాగార్జున నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్‌ కీలక షెడ్యూల్‌ జరుగుతోంది. తిరుమల శ్రీవారి భక్తులు హతీరామ్‌ బాబా బయోగ్రఫీ నేపథ్యంలో చిత్రం రూపొందుతోంది.

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (17:53 IST)
అక్కినేని నాగార్జున నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్‌ కీలక షెడ్యూల్‌ జరుగుతోంది. తిరుమల శ్రీవారి భక్తులు హతీరామ్‌ బాబా బయోగ్రఫీ నేపథ్యంలో చిత్రం రూపొందుతోంది. అమర్‌సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై ఎ.మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాత్ర కోసం నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుని చేశారు. కేశాలంకరణ, బాడీ లాంగ్వేజ్‌ను కొద్దిగా మార్చారు. 
 
ఇటీవలే నాగార్జునకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. 'ఈ చిత్రం ఆఖరి రోజు అప్పుడే షూటింగ్‌ అయిపోయిందా అని బాధపడ్డాను. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తున్నామని నాగ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిలింసిటీలో చిత్రీకరణ సాగుతోంది. కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. డిసెంబర్‌ నెలాఖరకు బాణీలు పూర్తవుతాయి. జనవరిలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనుష్క, ప్రగ్వాజైశ్వాల్‌, సౌరభ్‌రాజ్‌ జైన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments