Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (11:18 IST)
మెగా బ్రదర్ నాగబాబుకు జనసేన పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై నాగబాబు స్పందించారు. "అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజాశ్రేయస్సు కోసమే, వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు. పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లిన పరమార్థం స్వార్థ ప్రయోజనాలకోసం కాదు. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. (అలాంటి నాయకుడి కోసం నా లైఫ్‌ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. I dont have any political ambitions other than  to serve my leader.) అంటూ ట్వీట్ చేశారు. ఇపుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై జనసైనికులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments