Webdunia - Bharat's app for daily news and videos

Install App

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

సెల్వి
మంగళవారం, 21 జనవరి 2025 (20:38 IST)
Venu Swamy
సినీ నటులు నాగ చైతన్య, సమంతల విడాకులు గురించి రచ్చ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆపై నాగచైతన్య, శోభితల వివాహంపై వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చైతూ-శోభిత వివాహంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్​కు బహిరంగ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు. 
 
చై-శోభిత విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలపై తెలంగాణ ఉమెన్ కమిషన్​కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. 
 
ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుపై స్పందించిన వేణు స్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరినీ ఇబ్బంది కలిగించే హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments