Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్ట‌ర్ల‌కు రిలీఫ్ ఇవ్వండి అంటున్న నాగ్ అశ్విన్‌

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:17 IST)
Nag Ashwin
ప్రభుత్వం ప్రకటించినా ప్ర‌క‌టించ‌క‌పోయినా వ‌చ్చే రెండువారాల‌పాటు వ్య‌క్తిగ‌త లాక్డౌన్ ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌ని `మ‌హాన‌టి` ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెలియ‌జేస్తున్నారు. సోష‌ల్‌మీడియాలో లాక్‌డౌన్ గురించి మీడియాలోనూ ప‌లు ర‌కాలుగా వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల ఆయ‌న స్పందించారు. క‌రోనాకు లాక్‌డౌన్ స‌మాధానం కాద‌ని అనుకునేవారు ఒక్క‌సారి ఆసుప‌త్రుల‌కు వెళ్ళి చూడండి. వాళ్ళు రోయింబ‌ళ్ళు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది. వారు మ‌న కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌రి వారికి కాస్త రిలీఫ్ ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం మ‌న‌కు ఎంతైనా వుంది.
 
మ‌నం మాస్క్‌లు ధ‌రిద్దాం. వైద్యుల‌కు ప‌నిత‌గ్గిదామంటూ ట్వీట్ చేశాడు. ఇటీవ‌లే నాగ్ అశ్విన్ జాతిర‌త్నాలు సినిమా విజ‌యాన్ని చ‌విచూశారు. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. క‌నుక ఆయ‌న తీయ‌బోయే సినిమా ప్ర‌భాస్‌తో వుంది. అది క‌రోనా సెకండ్‌వేవ్ వ‌ల్ల ఆగిపోయింది. ఈ గేప్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మ‌రింత శ్ర‌ద్ధ‌గా చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments