Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని పక్కన నా కుమారుడు అకీరా, నాకు ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?: రేణూ దేశాయ్ ఉద్వేగం

ఐవీఆర్
గురువారం, 6 జూన్ 2024 (23:31 IST)
రేణూ దేశాయ్. అకీరా నందన్ మాతృమూర్తి. తన కుమారుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన నిలబడి వుండటాన్ని చూసి తనకు చెప్పలేనంత ఆనందం, ఉద్వేగం కలిగిందని వెల్లడించారు రేణూ దేశాయ్. ఆమె మాటల్లోనే... '' నేను ఎప్పటి నుంచో బిజెపిని అభిమానించే వ్యక్తిని. ఈ రోజు భారతదేశ అద్భుతమైన ప్రధాని మోడీ గారు పక్కన ఉన్న నా కుమారుడు అకీరా నందన్ నన్ను చాలా ఉద్వేగానికి గురి చేసాడు.
 
దీని గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను. వ్రాయాలనుకుంటున్నాను, కానీ నా భావోద్వేగాలకు ఏ పదాలు న్యాయం చేయడం లేదు. ఇప్పుడు ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అకీరా నాకు ఫోన్ చేసి, మన ప్రధాని గారి చుట్టూ ఏదో అయస్కాంత శక్తి ఉందని, ఆ గది అంతటా తన దృఢమైన వ్యక్తిత్వం, ఉనికిని తాను భావిస్తున్నానని చెప్పాడు.'' అని పేర్కొన్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments