Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగశౌర్యకు ఈగో ఎక్కువైందట.. నర్తనశాలకు అంత పెట్టుబడి పెట్టాడట?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ఈగో ఎక్కువైందట. ఈ ఏడాదిలో 'ఛలో' చిత్రంతో సక్సెస్ అందుకున్న తరువాత అతడి ఆలోచనా విధానంలో మార్పులొచ్చాయి. ఈ సినిమా తన ఫ్యామిలీ నిర్మించడంతో తన తదుపరి సినిమాలు కూడా తన సొంత బ

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (16:58 IST)
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ఈగో ఎక్కువైందట. ఈ ఏడాదిలో 'ఛలో' చిత్రంతో సక్సెస్ అందుకున్న తరువాత అతడి ఆలోచనా విధానంలో మార్పులొచ్చాయి. ఈ సినిమా తన ఫ్యామిలీ నిర్మించడంతో తన తదుపరి సినిమాలు కూడా తన సొంత బ్యానర్‌లో నిర్మించాలనే ఆలోచనలో పడ్డాడు. ఇందులో భాగంగా 'నర్తనశాల' అనే సినిమాను సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 
 
ఛలో సినిమాకు రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వచ్చాయని టాక్. ఈసారి నర్తనశాలకు ఏకంగా రూ.15కోట్లు పెట్టుబడి పెట్టినట్లు నాగశౌర్య చెప్పాడు. ఇప్పటివరకు ఈ కుర్రహీరో నటించిన ఏ సినిమాకు కూడా రూ.10కోట్లు దాటి కలెక్షన్లు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది పదిహేను కోట్లు నాగశౌర్య ఖర్చు పెట్టడం షాక్ ఇస్తోంది. అంతేకాకుండా.. సినిమాను నాగచైతన్య సినిమా 'శైలజారెడ్డి'కి పోటీగా విడుదల చేస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
 
అతివిశ్వాసంతోనే శౌర్య ఇలా చేస్తున్నాడని, ఛలో సక్సెస్‌తో నాగశౌర్యకు ఈగో బాగా పెరిగిందని కామెంట్స్ వస్తున్నాయి. ఛలో తరువాత విడుదలైన కణం, అమ్మగారిల్లు సినిమా ఫ్లాప్ అయిన సంగతిని నాగశౌర్య గుర్తుంచుకోవాలని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments