Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేజ్ ఫోటో పెట్టి రొమాన్స్ మిస్ అవుతున్నా అంటున్న మృణాళి ఠాగూర్

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:08 IST)
Mrunali Tagore
నటి మృణాళి ఠాగూర్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటోంది. అందుకు సంబంధించిన పలు ఫొటోలు షేర్ కూడా చేస్తుంది. సీతారామం నటి ఈమెనేనా! అన్నంత రేంజ్ లో అవి వుంటున్నాయి. తాజాగా తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నా బాలీవుడ్ లో అంఖ్ మిచోలి సినిమాలో నటించింది. అది విడుదలైన మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సందర్భంగా పలు విషయలు చెప్పింది.
 
తెలుగులో నటించిన సీతారామం సినిమా అటు బాలీవుడ్లోనూ మంచి పేరు నాకు వచ్చింది. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుతున్నారు. కానీ నా ద్రుష్టిలో రొమాన్స్, కామెడీ అనేవి మన సినిమాల్లో మిస్ అవుతున్నామనే అనిపిస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని తెలిపింది. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలంటే అవి తప్పనిసరిగా వుండాలి అంది. అందుకే కాబోలు లేటెస్ట్ గా యూత్ కు నచ్చే ఫొటో షేర్ ఇలా ఫోజ్ ఇచ్చింది.
 
ఇప్పుడు తెలుగులో నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి నా సినిమా విడుదలకావడం చాలా ఆనందంగా వుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments