Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేజ్ ఫోటో పెట్టి రొమాన్స్ మిస్ అవుతున్నా అంటున్న మృణాళి ఠాగూర్

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:08 IST)
Mrunali Tagore
నటి మృణాళి ఠాగూర్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటోంది. అందుకు సంబంధించిన పలు ఫొటోలు షేర్ కూడా చేస్తుంది. సీతారామం నటి ఈమెనేనా! అన్నంత రేంజ్ లో అవి వుంటున్నాయి. తాజాగా తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నా బాలీవుడ్ లో అంఖ్ మిచోలి సినిమాలో నటించింది. అది విడుదలైన మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సందర్భంగా పలు విషయలు చెప్పింది.
 
తెలుగులో నటించిన సీతారామం సినిమా అటు బాలీవుడ్లోనూ మంచి పేరు నాకు వచ్చింది. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుతున్నారు. కానీ నా ద్రుష్టిలో రొమాన్స్, కామెడీ అనేవి మన సినిమాల్లో మిస్ అవుతున్నామనే అనిపిస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని తెలిపింది. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలంటే అవి తప్పనిసరిగా వుండాలి అంది. అందుకే కాబోలు లేటెస్ట్ గా యూత్ కు నచ్చే ఫొటో షేర్ ఇలా ఫోజ్ ఇచ్చింది.
 
ఇప్పుడు తెలుగులో నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి నా సినిమా విడుదలకావడం చాలా ఆనందంగా వుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments