Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేజ్ ఫోటో పెట్టి రొమాన్స్ మిస్ అవుతున్నా అంటున్న మృణాళి ఠాగూర్

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:08 IST)
Mrunali Tagore
నటి మృణాళి ఠాగూర్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటోంది. అందుకు సంబంధించిన పలు ఫొటోలు షేర్ కూడా చేస్తుంది. సీతారామం నటి ఈమెనేనా! అన్నంత రేంజ్ లో అవి వుంటున్నాయి. తాజాగా తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నా బాలీవుడ్ లో అంఖ్ మిచోలి సినిమాలో నటించింది. అది విడుదలైన మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సందర్భంగా పలు విషయలు చెప్పింది.
 
తెలుగులో నటించిన సీతారామం సినిమా అటు బాలీవుడ్లోనూ మంచి పేరు నాకు వచ్చింది. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుతున్నారు. కానీ నా ద్రుష్టిలో రొమాన్స్, కామెడీ అనేవి మన సినిమాల్లో మిస్ అవుతున్నామనే అనిపిస్తుంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని తెలిపింది. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలంటే అవి తప్పనిసరిగా వుండాలి అంది. అందుకే కాబోలు లేటెస్ట్ గా యూత్ కు నచ్చే ఫొటో షేర్ ఇలా ఫోజ్ ఇచ్చింది.
 
ఇప్పుడు తెలుగులో నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి నా సినిమా విడుదలకావడం చాలా ఆనందంగా వుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments