Webdunia - Bharat's app for daily news and videos

Install App

''దసరా''లో మృణాల్ ఠాకూర్.. ఏకంగా రూ.6కోట్ల పారితోషికం

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:59 IST)
నాని నటించిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ 'దసరా'. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ సేరుకూరి నిర్మిస్తున్న "దసరా" చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. 
 
ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. నాని, మృణాల్ ఠాకూర్ (సీతారామం ఫేమ్) జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "నాని 30" తాత్కాలికంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 
 
శౌరివ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ దాదాపు ఆరు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments