Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబుతో షూటింగ్ స్పాట్ లో స‌ర‌దాగా గ‌డిపిన ఎం.పి. శశిథరూర్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (21:02 IST)
Shashitharur with Mahesh
మ‌హేష్‌బాబు `స‌ర్కారువారి పాట` షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఇప్ప‌టికే కొంత పేచ్‌వ‌ర్క్‌ను పూర్తిచేసే ప‌నిలో వున్నారు. బుధ‌వారంనాడు పార్ల‌మెంట్ స‌భ్యుడు శశిథరూర్ షూటింగ్‌కు స్పాట్‌కు వెళ్ళారు. వెంట గ‌ళ్ళా జ‌య‌దేవ్ వున్నారు. షూటింగ్‌లోని విష‌యాల‌ను అడిగి తెలుసుకుంటున్న‌ట్లు, మ‌హేస్ అందుకు స‌మాధానం చెబుతున్న వీడియోను బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు.
 
Shashitharur with Mahesh
శశిథరూర్ కు ఫీచ‌ర్ ఫిలిం అనుభ‌వం వుంది. అందుకే షూటింగ్‌లో అన్నీ తెలుసుకుని చాలా స‌ర‌దాగా శశిథరూర్ షూటింగ్ స్పాట్‌లో క‌నిపించారు. మ‌హేస్‌బాబు అందుకు త‌గిన‌విధంగా న‌వ్వుతూ స‌మాధానాలు చెబుతున్నాడు. స‌ర్కారువారి పాట బేంక్‌లో జ‌రిగే అవినీతి, కుంభ‌కోణంపై అన్న సంగ‌తి తెలిసిందే. విదేశాల్లో డ‌బ్బు దాచుకునే పాయింట్ ఇందులో వుంది. అయితే ఇది రాజ‌కీయ నాయ‌కుల కోణం కూడా వుంటుంద‌ని తెలుస్తోంది. 
 
అస‌లు ఈపాటికే షూటింగ్ పూర్తి కావాల్సివుంది. కానీ ఆ స్పీడ్‌కు కరోనా బ్రేక్‌లు వేసింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. దర్శకుడు పరుశురామ్‌ వర్కింగ్‌ స్టైల్‌ కూడా అదే కావడంతో సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

Andhra liquor scam: వైకాపాకు కొత్త తలనొప్పి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సమన్లు

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments