Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లో మా సత్తా చూపిస్తాం: మోహన్ బాబు

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (15:19 IST)
సినిమాల్లో మళ్ళీ తమ కుటుంబం సత్తా చూపిస్తుందంటున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు. తిరుమల శ్రీవారి కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వెలుపల మోహన్ బాబుతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు.
 
ఈ సంధర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ, గడిచిపోయిన కరోనా రోజులు మళ్లీ రాకూడదని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు చెప్పారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు మోహన్ బాబు. సన్ ఆఫ్ ఇండియా అనే నూతన సినిమాలో తాను నటించానని.. త్వరలోనే సినిమా విడుదలవుతుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments