Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే గోతులు తవ్వుకున్నట్టే : మోహన్ బాబు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:26 IST)
చిత్రపరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని, ఇలాచేయడం ద్వారా ఎవరి గోతులు వారు తవ్వుకుంటున్నారని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెలుగు హీరోలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకి తనకు కూడా ఆహ్వానం అందిందన్నారు. కానీ, కొందరు తనను ఉద్దేశ్యపూర్వకంగా పక్కన పెట్టారని ఆయన అన్నారు. 
 
ఇకపోతే, సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడంపై తాను స్పందించనని చెప్పారు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బయట రాజకీయాలు మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారు. నా దృష్టిలో ఎవరూ గొప్పకాదు. మనం చేసే పనులన్నింటిపైనా ఆ భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments