Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే గోతులు తవ్వుకున్నట్టే : మోహన్ బాబు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:26 IST)
చిత్రపరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయని, ఇలాచేయడం ద్వారా ఎవరి గోతులు వారు తవ్వుకుంటున్నారని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తెలుగు హీరోలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకి తనకు కూడా ఆహ్వానం అందిందన్నారు. కానీ, కొందరు తనను ఉద్దేశ్యపూర్వకంగా పక్కన పెట్టారని ఆయన అన్నారు. 
 
ఇకపోతే, సినిమా హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడంపై తాను స్పందించనని చెప్పారు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. పరిశ్రమ మొత్తం ఒక కుటుంబం అంటూనే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బయట రాజకీయాలు మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారు. నా దృష్టిలో ఎవరూ గొప్పకాదు. మనం చేసే పనులన్నింటిపైనా ఆ భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments