Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయను కౌగిలించుకున్నాను.. కానీ శ్రియను వదిలేశాను: మోహన్ బాబు

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో సినీ నటి శ్రియను విలక్షణ నటుడు మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తాడు. లక్ష్మీ ప్రసన్న పతాకంపై రూపుదిద్దుకున్న సినిమా ''గాయత్రి'' ఆడియో వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.. తా

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (12:13 IST)
''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో సినీ నటి శ్రియను విలక్షణ నటుడు మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తాడు. లక్ష్మీ ప్రసన్న పతాకంపై రూపుదిద్దుకున్న సినిమా ''గాయత్రి'' ఆడియో వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ.. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో శ్రియ సినిమాలు చూశానని సరాదాగా కామెంట్ చేశారు. 
 
తన బ్యానర్‌లో ఎంతోమంది హీరోయిన్లు నటించారని... కానీ, శ్రియ అత్యద్భుతంగా నటించిందని తెలిపారు. విష్ణు, శ్రియ జంటను చూస్తే ఈ చిత్రంలో ఓ కావ్యంగా కనిపిస్తుందని మోహన్ బాబు కామెంట్ చేశారు. ప్రతి సన్నివేశంలోనూ శ్రియ కనబరిచిన నటన భేష్, అమోఘమని చెప్పారు. 
 
అలాగే మోహన్ బాబు శ్రియ గురించి సరదా కామెంట్ చేశారు. విష్ణు సరసన నటించింది కాబట్టి తాను వదిలేశానని, తనకు కూడా శ్రియను కౌగిలించుకోవాలనే ఉందన్నాపు. యాంకర్ అనసూయను కౌగిలించుకోగలను కానీ, శ్రియను కౌగిలించుకుంటే విష్ణు సీరియస్ అవుతాడని.. మిన్నకుండిపోయానని చెప్పుకొచ్చారు. 'గాయత్రి' సినిమాలో శ్రియ నటన ఇప్పటి జనరేషన్‌లో మరో హీరోయిన్ చేయలేదని కితాబిచ్చారు. 
 
ఇక మంచు విష్ణు కూడా శ్రియతో పోటీపడి నటించాడని మోహన్ బాబు ప్రశింసించారు. తనతో నటించడం కష్టమని.. అలాంటిది.. గాయత్రి సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో విష్ణు, శ్రియ అద్భుతంగా నటించారని.. ఎక్కడా నటనలో రాజీపడలేదని కొనియాడారు. శ్రియ గురించి రెండు గంటలు చెప్పినా సరిపోదని, ఈ రోల్‌లో మంచు విష్ణు కంటతడి పెట్టించాడన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈడీని ఏర్పాటు చేసి తప్పు చేసిన కాంగ్రెస్.. ఇపుడు శిక్ష అనుభివిస్తోంది : అఖిలేష్ యాదవ్

తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే భద్రత కల్పించాలా? అలహాబాద్ హైకోర్టు

ఈజీ మనీ పేరుతో అమ్మాయిల ట్రాప్.. ఆపై నగ్న వీడియోలు చిత్రీకరణ.. లైవ్ స్ట్రీమింగ్

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments