Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎం కీరవాణి ఇంటి విషాదం.. తల్లి భానుమతి ఇకలేరు..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (17:42 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి భానుమతి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమెకు ఇంటి పట్టునే చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
 
కాగా, భానుమతి భౌతికకాయాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నివాసానికి తరలించారు. రాజమౌళికి భానుమతి పెద్దమ్మ అవుతారు. పైగా, ఆయనకు ఆమె అంటే అమితమైన ఇష్టం. మరోవైపు, మాతృవియోగం పొందిన కీరవాణికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments