Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాసుల వర్షం కురిపిస్తున్న మిషన్ మంగళ్ ...11 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (15:49 IST)
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం మిషన్ మంగళ్. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, కృతి కుల్హరీ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది. ఫలితంగా కేవలం 11 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 
 
ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 11 రోజుల్లోనే రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ రెండో సినిమాగా "మిషన్ మంగళ్" నిలిచింది. మొదటి సినిమా రజినీకాంత్‌తో చేసిన "2.0" చిత్రం 10 రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.164 కోట్లు వసూలు చేసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments