Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి జగన్నాథ్ 'మెహబూబా' టీజర్ అదిరింది...

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:00 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగిన రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కించారు. 
 
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల గేట్లు తెరుస్తుండగా టీజర్ స్టార్ట్ అవుతుంది. 1971లో ఓ వైపు యుద్ధం జరుగుతుండగా చేయి చేయి పట్టుకుని ఆకాష్, నేహా పరిగెత్తే సీన్‌ను టీజర్‌గా వదిలింది చిత్రబృందం. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments