Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి జగన్నాథ్ 'మెహబూబా' టీజర్ అదిరింది...

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:00 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగిన రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కించారు. 
 
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల గేట్లు తెరుస్తుండగా టీజర్ స్టార్ట్ అవుతుంది. 1971లో ఓ వైపు యుద్ధం జరుగుతుండగా చేయి చేయి పట్టుకుని ఆకాష్, నేహా పరిగెత్తే సీన్‌ను టీజర్‌గా వదిలింది చిత్రబృందం. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments