మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాం కరోనాతో మృతి, హోం ఐసొలేషన్లో చెర్రీ

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (19:53 IST)
కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. సామాన్య ప్రజల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకూ ఎవర్నీ వదలడంలేదు. కరోనా కారణంగా ఇప్పటికే చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. మరికొందరు కరోనా సోకి చికిత్స తీసుకుంటున్నారు.
 
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా వైరస్ సోకింది. దీనితో ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. కానీ గురువారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి కన్నుమూశారు. దీనితో రామ్ చరణ్ ముందుజాగ్రత్త చర్యగా హోం ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆయన కోవిడ్ పరీక్షలు చేయించుకుంటారని తెలుస్తోంది.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఇంకా ప్రిన్స్ మహేష్ బాబు స్టైలిస్టుకు కరోనా సోకడంతో ఆయన కూడా హోం ఐసోలేషన్లోకి వెళ్లినట్లు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments