Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. హీరో సాయిధరమ్‌కు తీవ్ర గాయాలు.. అపర్మారకస్థితి

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:01 IST)
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నాడు. 
 
హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉండేలా ఈ కేబుల్ బ్రిడ్జీని ఐకియా రోడ్డులో నిర్మించారు. ఈ రోడ్డులో స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వస్తుండటతో ఒక్కసారిగా బైకు అదుపుతప్పడంతో కింద‌ప‌డిపోయాడు.

ఈ ప్ర‌మాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆయ‌న అప‌స్మార‌క స్థితిలో ఉన్నట్టు సమాచారం. మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments