Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుర వైన్స్ నిర్మాత రాజేష్ కొండెపు భారీ చిత్రం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (15:26 IST)
Rajesh Kondepu
వినూత్న‌మైన క‌థాంశంతో `మధుర వైన్స్` అనే చిత్రం నిర్మించి విడుద‌ల చేసిన రాజేష్ కొండెపు త్వ‌ర‌లో ఓ భారీ సినిమాను నిర్మించ‌బోతున్నారు. మంగ‌ళ‌వారంనాడు ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆర్.కె.సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు వారి బ్యానర్ లో 'మధుర వైన్స్' చిత్ర దర్శకుడు జయకిశోర్ బండి తో ప్రొడక్షన్ నెంబర్.2 త్వరలోనే ప్ర‌క‌టించ‌నున్నామ‌ని తెలిపారు.
 
ప్రేమ‌, యాక్ష‌న్ క‌థాంశాలుగా వైవిధ్య‌మైన క‌థాంశంతో ఈ చిత్రం వుండ‌బోతుంద‌ని తెలియ‌జేశారు. భారీ తారాగణంతో,అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని ఆయ‌న‌ చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని,మరిన్ని వివరాలు జనవరి నెలలో తెలియజేస్తాం అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments