Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్క్ ఆంటోనీ దర్శకుడితో ప్రభు కుమార్తె ఐశ్వర్య పెళ్లి

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:52 IST)
Adhik Ravichandran
దక్షిణాదిన ప్రభు అగ్రనటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం తండ్రిగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభుకు విక్రమ్ అనే కుమారుడు, ఐశ్వర్య అనే కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు విక్రమ్ కూడా తమిళ చిత్రసీమలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటిస్తున్నారు.  
 
తాజాగా ప్రభు కూతురు ఐశ్వర్య దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్యకి ఇది రెండో పెళ్లి. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
 
జివి ప్రకాష్ కుమార్ నటించిన ‘త్రిష ఇల్లనా నయనతార’ సినిమాతో అధిక్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
 
 ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన "మార్క్‌ ఆంటోని" మంచి విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments