Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరమ్మ పాత్రలో నటించాలనుంది.. మనీషా కొయిరాలా

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా మనసులోని మాటను వెలిబుచ్చింది. అత్యంత శక్తివంతమై

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (14:40 IST)
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా మనసులోని మాటను వెలిబుచ్చింది. అత్యంత శక్తివంతమైన మహిళగా ఇందిరాగాంధీ కనిపిస్తారని, ఆమె పాత్రలో కనిపించేందుకు సిద్ధంగా వున్నానని మనీషా చెప్పింది. 
 
ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. దేశ ప్రజలను ఆమె ప్రభావితం చేసిన తీరు అపూర్వమని మనీషా కొయిరాలా కొనియాడింది. ఆదర్శవంతమైన ప్రధానిగా వెండితెరపై కనిపించాలనేది తన చిరకాల కోరిక అని మనీషా చెప్పుకొచ్చింది. 
 
16 యేళ్ల క్రితమే తాను ప్రధాన పాత్రగా ఇందిరాగాంధీ బయోపిక్‌కి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి. ఎన్.చంద్ర దర్శకుడిగా కొంత హోమ్ వర్క్  జరిగిందంటూ మనీషా గుర్తు చేసుకుంది. మనీషా ప్రస్తుతం సంజయ్‌ దత్‌ బయోపిక్‌లో నర్గిస్ దత్ పాత్రలో కనిపిస్తోంది. మరి ఇందిరమ్మ సినిమాకు మనీషాను ఎంపిక చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తారో లేదో వేచిచూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments