Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇందిరమ్మ పాత్రలో నటించాలనుంది.. మనీషా కొయిరాలా

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా మనసులోని మాటను వెలిబుచ్చింది. అత్యంత శక్తివంతమై

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (14:40 IST)
బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా మనసులోని మాటను వెలిబుచ్చింది. అత్యంత శక్తివంతమైన మహిళగా ఇందిరాగాంధీ కనిపిస్తారని, ఆమె పాత్రలో కనిపించేందుకు సిద్ధంగా వున్నానని మనీషా చెప్పింది. 
 
ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. దేశ ప్రజలను ఆమె ప్రభావితం చేసిన తీరు అపూర్వమని మనీషా కొయిరాలా కొనియాడింది. ఆదర్శవంతమైన ప్రధానిగా వెండితెరపై కనిపించాలనేది తన చిరకాల కోరిక అని మనీషా చెప్పుకొచ్చింది. 
 
16 యేళ్ల క్రితమే తాను ప్రధాన పాత్రగా ఇందిరాగాంధీ బయోపిక్‌కి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి. ఎన్.చంద్ర దర్శకుడిగా కొంత హోమ్ వర్క్  జరిగిందంటూ మనీషా గుర్తు చేసుకుంది. మనీషా ప్రస్తుతం సంజయ్‌ దత్‌ బయోపిక్‌లో నర్గిస్ దత్ పాత్రలో కనిపిస్తోంది. మరి ఇందిరమ్మ సినిమాకు మనీషాను ఎంపిక చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తారో లేదో వేచిచూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments