Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహదానం చేస్తామని.. ప్రకటించిన మణిరత్నం దంపతులు..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (10:38 IST)
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సంగీత కచేరి వేడుకల్లో మణిరత్నం దంపతులు మాట్లాడుతూ.. దేహదానం గురించి వివరించారు. 
 
మృతిచెందిన తరువాత పలువురికి పునరుజ్జీవనం కలిగించేందుకు చేస్తున్న అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందుగా దర్శకుడు మణిరత్నం, ఆయన సతీ మణి, నటి సుహాసిని, చారుహాసన్‌ ఆయన సతీమణి కోమల చారు హాసన్‌ తమ దేహాలను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బృహ త్‌కార్యం కోసం అందరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments