Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహదానం చేస్తామని.. ప్రకటించిన మణిరత్నం దంపతులు..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (10:38 IST)
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సంగీత కచేరి వేడుకల్లో మణిరత్నం దంపతులు మాట్లాడుతూ.. దేహదానం గురించి వివరించారు. 
 
మృతిచెందిన తరువాత పలువురికి పునరుజ్జీవనం కలిగించేందుకు చేస్తున్న అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందుగా దర్శకుడు మణిరత్నం, ఆయన సతీ మణి, నటి సుహాసిని, చారుహాసన్‌ ఆయన సతీమణి కోమల చారు హాసన్‌ తమ దేహాలను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బృహ త్‌కార్యం కోసం అందరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments