Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహదానం చేస్తామని.. ప్రకటించిన మణిరత్నం దంపతులు..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (10:38 IST)
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సంగీత కచేరి వేడుకల్లో మణిరత్నం దంపతులు మాట్లాడుతూ.. దేహదానం గురించి వివరించారు. 
 
మృతిచెందిన తరువాత పలువురికి పునరుజ్జీవనం కలిగించేందుకు చేస్తున్న అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందుగా దర్శకుడు మణిరత్నం, ఆయన సతీ మణి, నటి సుహాసిని, చారుహాసన్‌ ఆయన సతీమణి కోమల చారు హాసన్‌ తమ దేహాలను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బృహ త్‌కార్యం కోసం అందరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments