Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహదానం చేస్తామని.. ప్రకటించిన మణిరత్నం దంపతులు..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (10:38 IST)
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి.. నటి సుహాసిని తమ దేహాల దానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలని మణిరత్నం దంపతులు సూచించారు. సాహ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సంగీత కచేరి వేడుకల్లో మణిరత్నం దంపతులు మాట్లాడుతూ.. దేహదానం గురించి వివరించారు. 
 
మృతిచెందిన తరువాత పలువురికి పునరుజ్జీవనం కలిగించేందుకు చేస్తున్న అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందుగా దర్శకుడు మణిరత్నం, ఆయన సతీ మణి, నటి సుహాసిని, చారుహాసన్‌ ఆయన సతీమణి కోమల చారు హాసన్‌ తమ దేహాలను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ బృహ త్‌కార్యం కోసం అందరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments