Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమించమ్మా, బాధపడుతున్నా, మీ పిల్లల్ని నేను చదివిస్తానన్న మంచు విష్ణు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (21:17 IST)
విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను మా అధ్యక్షుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్ధల సిఈఓ మంచు విష్ణు పరామర్సించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఎస్‌బిఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు.

 
యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సిడీఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సాయితేజ ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ, దర్సినిలను తన స్వంత బిడ్డలుగా సంరక్షిస్తానని హామీ ఇచ్చారు.

 
ఇద్దరినీ తమ సొంత విద్యాసంస్థ విద్యానికేతన్‌లో ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని సాయితేజ భార్య శ్యామలకు హామీ ఇచ్చారు మంచు విష్ణు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments