Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవలు పక్కనబెట్టి 'బైరవం' షూటింగుకు వెళ్లిన మంచు మనోజ్!!

ఠాగూర్
శుక్రవారం, 13 డిశెంబరు 2024 (08:33 IST)
కుటుంబ గొడవలతో ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు కుటుంబం గత మూడు రోజులుగా వార్తల ప్రధాన శీర్షికల్లో నిలించింది. తనకు, తన కుటుంబానికి హాని ఉందంటూ ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మనోజ్‌ బాబుపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఒక చానెల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. పోలీసుల సూచనలతో తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను ఆయన బుధవారం సాయంత్రమే మంచు మనోజ్ వెనక్కి పంపించేశారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ వివాదాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. తన తాజా చిత్రం బైరవం షూటింగుకు వెళ్లిపోయారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments