Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిందితులు గొప్పింటివాళ్లు అయితే ఎన్‌కౌంటర్ చేస్తారా? : మంచు లక్ష్మీ

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (16:51 IST)
దిశ కేసులోని నలుగురు నిందితులను హైదరాబాద్ నగర పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై సినీ నటి మంచు లక్ష్మీ స్పందించింది. ముఖ్యంగా, నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారన్న వార్త తెలియదానే ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచుకోవడం, టపాకాయలు పేల్చడం చూస్తే ఈ సమాజం ఎక్కడిపోతుందనే భయం నెలకొందన్నారు. 
 
ఎందుకంటే.. మనం ఒక చట్ట పరిధిలో ఉన్నామన్నారు. ఆ చట్టాలపై మనకు అపారమైన గౌరవమర్యాలు ఉన్నాయన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే ఆ చట్టాల ద్వారానే పరిష్కారం కనుగొంటున్నామన్నారు. కానీ, ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరు, తాను కూడా స్వాగతించామన్నారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. రేపు జరగపోయే పరిస్థితిని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదన్నారు. నిజానికి దిశ ఘటనలో నిందితులను కాల్చి చంపారన్న వార్త వినగానే ఓ స్త్రీగా, మాతృమూర్తిగా ఎంతో హర్షించాను, ఓ అమ్మాయిగా గర్వపడుతున్నాను, కానీ సమస్యలకు ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారం ఇస్తుందా? అంటూ ఆమె ప్రశ్నించారు. 
 
ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలి, దిశ మాత్రమే కాదు, నెలల వయసున్న పసికందులు, వృద్ధ మహిళలు కూడా అఘాయిత్యాల బారినపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ దిశ తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం మాత్రమేనని, వారి బాధ ఈ జన్మకు తీరనిదన్నారు. స్త్రీల పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల్లో మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పైగ, ఇలాంటి కేసుల్లో నిందితులు గొప్పింటివాళ్లు ఉన్నట్టయితే ఎన్‌కౌంటర్లు చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments