Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిందితులు గొప్పింటివాళ్లు అయితే ఎన్‌కౌంటర్ చేస్తారా? : మంచు లక్ష్మీ

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (16:51 IST)
దిశ కేసులోని నలుగురు నిందితులను హైదరాబాద్ నగర పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై సినీ నటి మంచు లక్ష్మీ స్పందించింది. ముఖ్యంగా, నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారన్న వార్త తెలియదానే ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచుకోవడం, టపాకాయలు పేల్చడం చూస్తే ఈ సమాజం ఎక్కడిపోతుందనే భయం నెలకొందన్నారు. 
 
ఎందుకంటే.. మనం ఒక చట్ట పరిధిలో ఉన్నామన్నారు. ఆ చట్టాలపై మనకు అపారమైన గౌరవమర్యాలు ఉన్నాయన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే ఆ చట్టాల ద్వారానే పరిష్కారం కనుగొంటున్నామన్నారు. కానీ, ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరు, తాను కూడా స్వాగతించామన్నారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా.. రేపు జరగపోయే పరిస్థితిని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదన్నారు. నిజానికి దిశ ఘటనలో నిందితులను కాల్చి చంపారన్న వార్త వినగానే ఓ స్త్రీగా, మాతృమూర్తిగా ఎంతో హర్షించాను, ఓ అమ్మాయిగా గర్వపడుతున్నాను, కానీ సమస్యలకు ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారం ఇస్తుందా? అంటూ ఆమె ప్రశ్నించారు. 
 
ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలి, దిశ మాత్రమే కాదు, నెలల వయసున్న పసికందులు, వృద్ధ మహిళలు కూడా అఘాయిత్యాల బారినపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ దిశ తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం మాత్రమేనని, వారి బాధ ఈ జన్మకు తీరనిదన్నారు. స్త్రీల పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల్లో మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పైగ, ఇలాంటి కేసుల్లో నిందితులు గొప్పింటివాళ్లు ఉన్నట్టయితే ఎన్‌కౌంటర్లు చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments