Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల క్రితం నిర్భయ అనుభవించిన బాధను ఆ నలుగురు అనుభవిస్తారు: మంచు లక్ష్మి

నిర్భయ కేసులో దోషులకు సుప్రీం కోర్టు మరణశిక్ష విధించడంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయ, నటీమణి, యాంకర్ మంచు లక్ష్మి స్పందించారు. నిర్భయ గత ఐదేళ్ల క్రితం ఎలాంటి బాధను అనుభవించిందో.. ఉరిశిక్షకు గురైన ఆ నలుగురు దోషులు కూడా అంతే బాధను అనుభవించక తప్పద

Webdunia
శనివారం, 6 మే 2017 (17:39 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు సుప్రీం కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నిర్భయ కేసులో దోషులకు సుప్రీం కోర్టు మరణశిక్ష విధించడంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయ, నటీమణి, యాంకర్ మంచు లక్ష్మి స్పందించారు. నిర్భయ గత ఐదేళ్ల క్రితం ఎలాంటి బాధను అనుభవించిందో.. ఉరిశిక్షకు గురైన ఆ నలుగురు దోషులు కూడా అంతే బాధను అనుభవించక తప్పదన్నారు. 
 
ఇకపోతే.. మంచులక్ష్మి రాజకీయాల్లోకి రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మంచు లక్ష్మిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం మహిళా ఎమ్మెల్యేలు మంచు లక్ష్మితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వైకాపా తరపున ఫైర్ బ్రాండ్ రోజాకు.. కౌంటర్ ఇచ్చేందుకు మంచు లక్ష్మి అయితే కరెక్ట్ అని టీడీపీ మహిళా నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మంచు లక్ష్మిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments