Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్సిడెంట్ అయిన క‌ళాకారిణి ఆదుకున్న `మనం సైతం`

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:28 IST)
Kadambari kiran help
చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో 24 క్రాఫ్ట్ ల‌లో పేద కార్మికుల‌కు ప‌లువురు ప‌లు ర‌కాలు ఆదుకుంటూనే వున్నారు. ముఖ్యంగా క‌రోనా ప‌స్ట్‌వేవ్ స‌మ‌యంలో సి.సి.సి. ద్వారా చిరంజీవి ఆధ్వ‌ర‌ర్యంలో నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేశారు. అందులో భాగంగా కాదంబ‌రి కిర‌ణ్ మ‌నం సైతం అనే ఫౌండేష‌న్ ద్వారా ఇతోదికంగా సాయం చేస్తూనే వున్నారు. ప్ర‌స్తుత‌తం ఆయ‌న చిత్ర‌పురి సొసైటీలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వున్నారు. అలా వుంటూనే 24 శాఖ‌ల‌లో వున్న ఆపన్నుల‌కు ఆస‌రాగా నిలిచారు. తాజాగా ఆయ‌న మ‌రో మంచి కార్య‌క్ర‌మం చేశారు.
 
డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆరాధన పెండెం ఇటీవల రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఆరాధన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. మనం సైతం సంస్థ నుంచి 25 వేల రూపాయలను ఇవాళ ఆరాధన పెండెం కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కష్టకాలంలో తమను ఆదుకున్న మనం సైతం కాదంబరి కిరణ్ గారికి ఆరాధన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
 
నిస్సహాయులను, పేదలను ఆదుకునేందుకు ఒక జీవనదిలా మనం సైతం సేవా కార్యక్రమం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా మనం సైతం ఫౌండర్ కాదంబరి కిరణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రెస్టారెంట్‌లో వెయిటర్ జాబ్ కోసం క్యూ కట్టిన భారతీయ విద్యార్థులు.. ఎక్కడ?

ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి.. ఇంటిని శుభ్రం చేసిన వింత దొంగ!

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

కడుపు నొప్పితో బాధపడిన మహిళ... పొట్టలో ఏకంగా రెండు కేజీల తలవెంట్రుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments