Webdunia - Bharat's app for daily news and videos

Install App

Avatar 2 చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (16:32 IST)
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ అవతార్ 2 చూడటానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా అవతార్ సినిమా చూస్తూ ఏపీకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ లక్ష్మీరెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
ఇక భారీ అంచనాల నడుమ రిలీజైన అవతార్‌-2 అంతే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన హాలీవుడ్‌ మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments