Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు-రాజేంద్ర ప్రసాద్- అనిల్ రావిపూడి కాంబో రిపీట్

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (19:12 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజేంద్ర ప్రసాద్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో పెద్దగా అలరించలేదు ఈ కాంబో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందని టాక్. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రకటన కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన రోడ్ సెట్‌లో మహేష్, రాజేంద్ర ప్రసాద్‌లతో సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
ఫైనల్ అవుట్‌పుట్ 20 సెకన్ల నవ్వుల అల్లరిగా మారిందని సినీ మేకర్స్ అంటున్నారు. మరోవైపు, ఈ సినిమా సెట్స్ నుండి లీక్ అయిన మహేష్ లుక్స్ అదిరిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments