మహేష్ బాబు-రాజేంద్ర ప్రసాద్- అనిల్ రావిపూడి కాంబో రిపీట్

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (19:12 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజేంద్ర ప్రసాద్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో పెద్దగా అలరించలేదు ఈ కాంబో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందని టాక్. సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రకటన కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన రోడ్ సెట్‌లో మహేష్, రాజేంద్ర ప్రసాద్‌లతో సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
ఫైనల్ అవుట్‌పుట్ 20 సెకన్ల నవ్వుల అల్లరిగా మారిందని సినీ మేకర్స్ అంటున్నారు. మరోవైపు, ఈ సినిమా సెట్స్ నుండి లీక్ అయిన మహేష్ లుక్స్ అదిరిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపిస్టులను చిత్తూరు నడిబజారులో ఊరేగించిన పోలీసులు (video)

నటి నమితతో సెల్ఫీ కోసం పోటీ పడిన బీజేపీ నేతలు... పరుగో పరుగు

పంజాబ్‌లో విపత్తు ఉపశమనం- సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా

Hyderabad: డల్లాస్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి హత్య.. కాల్చి చంపేశారు

హైదరాబాద్‌కు తొలి టెస్లా కారు: కొంపల్లికి చెందిన డాక్టర్ కొనేశారు.. ఆయుధ పూజ చేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments