Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో మ‌హేశ్ కోనేరు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (12:29 IST)
Mahesh Koneru
ప్రముఖ సినీ నిర్మాత‌, పీఆర్ఓ మ‌హేశ్ కోనేరు గుండెపోటుతో మంగళవారం క‌న్నుమూశారు. క‌ళ్యాణ్ రామ్‌, స‌త్య‌దేవ్‌తో ప‌లు సినిమాలు నిర్మించిన మ‌హేష్ కోనేరు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన పలువురు హీరోల‌కు పీఆర్ఓగా వ్యవహరించారు.

118, తిమ్మ‌ర‌సు, మిస్ ఇండియా సినిమాలను మహేశ్ నిర్మించారు. మహేశ్ మృతిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
మహేశ్ తనకు ఆత్మ మిత్రుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ దేవుడిని ప్రార్థించారు. మహేశ్ మృతిపై ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments