Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె నా అపురూప బహుమతి... మహేష్ బాబు ట్వీట్, రాజస్థాన్ మంత్రులుగా ముగ్గురు బాలికలు

నేడు జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన కుమార్తె సితార గురించి ట్వీట్ చేశారు. తనకు తన కుమార్తె సితార అపురూపమైన బహుమతి అనీ, ఆమెను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందనీ, కుమార్తెలను కలిగిన ప్రతివారూ ఇలాగే గర్వంగా ఉంటారని ట్

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (14:05 IST)
నేడు జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన కుమార్తె సితార గురించి ట్వీట్ చేశారు. తనకు తన కుమార్తె సితార అపురూపమైన బహుమతి అనీ, ఆమెను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉంటుందనీ, కుమార్తెలను కలిగిన ప్రతివారూ ఇలాగే గర్వంగా ఉంటారని ట్వీట్లో పేర్కొన్నారు.
 
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ లో ముగ్గురు బాలికలు ఒకరోజు మంత్రులుగా ప్రమాణం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు మంత్రులుగా ఈ రోజు ప్రమాణం చేసిన ఈ బాలికలు, అధికారం తమ చేతుల్లోకి రాగానే తొలుత అంగన్వాడీ వర్కర్లకు 10,500 సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. అలాగే 282 మంది మహిళలకు ఐ-పాడ్లను అందించారు. 
 
ఆ తర్వాత మాట్లాడుతూ... అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని చెప్పారు. అమ్మాయిలకు అవకాశాలిస్తే ఎంతటి ఎత్తుకైనా ఎదుగుతారని వారు అన్నారు. ఒకరోజు మంత్రులుగా వారు ఈ రోజు మొత్తం వ్యవహరించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments