Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బాబును సోకిన కరోనా మహమ్మారి

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (21:20 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా మహమ్మారి సోకింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా మహమ్మారి వదలట్లేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. 
 
ఈ జాబితాలో ప్రస్తుతం మహేష్ బాబు కూడా చేరిపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో మహేష్ బాబు వున్నారు.

ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు దుబాయ్‌కి వెళ్లొచ్చిన ప్రిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మికి పాజిటివ్ రాగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా కరోనా అని తేలింది. ఈ విషయాన్ని ప్రిన్స్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments