Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు ఆ సెంటిమెంట్‌తోనే వచ్చాడట... అంతా నాగ్ ప్లాన్...

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (13:56 IST)
ఇటీవలే మహేష్ బాబు.. నాగార్జున కొడుకు అఖిల్‌ సినిమా ఆడియోకు చీఫ్‌ గెస్ట్‌గా అటెండయ్యాడు. దీనికి యూత్‌ హీరోల్లో వున్న ఐక్యత కారణంగా చెప్పుకున్నారు. కానీ అసలు కారణం మరోటి వుందని తెలుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... మహేష్‌ హీరోగా పరిచయం అయిన తొలి సినిమా 'రాజకుమారుడు'. దానిపై కృష్ణ అభిమానులు భారీ అంచనాలే వేసుకున్నారు. 
 
ఆ సినిమా ఆడియోకు చీఫ్‌ గెస్ట్‌గా అక్కినేని నాగార్జున వచ్చాడు. దాదాపు 16 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడు మహేష్‌ బాబు పెద్ద స్టార్‌ అయ్యాడు. అప్పుడు నాగార్జున స్టార్‌.. అందుకే తన కొడుకు ఫంక్షన్‌కు మహేష్ బాబు వచ్చేలా ప్లాన్‌ చేశాడు. అందుకు కృష్ణ కుటుంబం కూడా హ్యాపీగా ఫీలయింది. ఇది యాదృశ్చికమైనా.. ఇరు కుటుంబాల్లో మంచి వాతావరణ నెలకొని వుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments