Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నన్ను భరించలేదు.. అందుకే టైమ్ వేస్ట్ చేసుకోను.. ప్రిన్స్ మహేష్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (12:31 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. 
 
రెండేళ్ల విరామం తర్వాత మహేశ్ బాబు కనిపించబోయే సినిమా ఇది. చివరిగా 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ నటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా బాలీవుడ్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ నుంచి తనకు ఎక్కువ ఆఫర్లు రాలేదని.. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ త‌న‌ని భ‌రించ‌లేద‌ని ప్రిన్స్ తెలిపారు. 
 
తనను భరించలేని పరిశ్రమలో పనిచేయడం ద్వారా తన సమయం వృధా చేసుకోవాలని అనుకోవడం లేదని మహేష్ అన్నారు. టాలీవుడ్‌లోనే తనకున్న మంచి గౌరవం పట్ల హ్యాపీగా వున్నానని ప్రిన్స్ వెల్లడించారు. 
 
కనుక తన పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన లేదని మహేష్ స్పష్టం చేశారు. ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటానని.. తన కల నెరవేరుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments