Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నన్ను భరించలేదు.. అందుకే టైమ్ వేస్ట్ చేసుకోను.. ప్రిన్స్ మహేష్

Webdunia
మంగళవారం, 10 మే 2022 (12:31 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేశ్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. 
 
రెండేళ్ల విరామం తర్వాత మహేశ్ బాబు కనిపించబోయే సినిమా ఇది. చివరిగా 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ నటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా బాలీవుడ్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ నుంచి తనకు ఎక్కువ ఆఫర్లు రాలేదని.. బాలీవుడ్ ప‌రిశ్ర‌మ త‌న‌ని భ‌రించ‌లేద‌ని ప్రిన్స్ తెలిపారు. 
 
తనను భరించలేని పరిశ్రమలో పనిచేయడం ద్వారా తన సమయం వృధా చేసుకోవాలని అనుకోవడం లేదని మహేష్ అన్నారు. టాలీవుడ్‌లోనే తనకున్న మంచి గౌరవం పట్ల హ్యాపీగా వున్నానని ప్రిన్స్ వెల్లడించారు. 
 
కనుక తన పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన లేదని మహేష్ స్పష్టం చేశారు. ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటానని.. తన కల నెరవేరుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments