Webdunia - Bharat's app for daily news and videos

Install App

#SSMB29 మేజర్ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (18:46 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. తాత్కాలికంగా #SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇప్పటికే జక్కన్న ఈ మెగా ప్రాజెక్ట్ బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించి ఉంటుందని వెల్లడించి సినిమాపై హైప్‌ని ఆకాశాన్ని తాకేలా చేశారు. 
 
ఇక తాజాగా జక్కన్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌ను వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి చాలా ప్రీ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి మరో ఆరు నెలల్లో సినిమాను ప్రారంభించనున్నట్టు రాజమౌళి వెల్లడించారు.
 
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మహేష్ , రాజమౌళి మూవీ 2023లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో #SSMB28ని చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక SSMB29 స్టార్ట్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments