Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కుమారి 21 ఎఫ్‌' టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలు

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (19:44 IST)
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. ఆయన సమర్పిస్తూ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేబా పటేల్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను శుక్రవారం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా ఈ టీజర్‌కు మహేష్‌ బాబు తన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ‘కుమారి 21 ఎఫ్’ టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి వన్నెతెచ్చాయి. సుకుమార్ టీమ్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని తెలిపారు మహేష్‌బాబు. గతంలో సుకుమార్-మహేష్ కలయికలో ‘వన్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments