Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు క్షేమంగానే ఉన్నారు

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (17:29 IST)
Mahesh family
మహేష్ బాబుకు క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. సినిమారంగంలోని ఎంతో మంది ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. నిన్న‌నే మెగాస్టార్ చిరంజీవి కూడా మ‌హేష్‌కు ధైర్య‌న్ని నూరిపోసేలా మ‌ర‌లా నిన్ను చూడాల‌నుంద‌ని ట్వీట్ చేశాడు.
 
ఇక మ‌హేష్ కుటుంబీకులు అయితే రెండు మూడు రోజుల్లో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని తెలియ‌జేశారు. మ‌హేష్ సోద‌రి ప‌ద్మావ‌తి కుమారుడు అశోక్ గ‌ల్లా ఈ విష‌య‌మై మాట్లాడుతూ, మహేష్ బాబు గారు ఇప్పుడే క్షేమంగానే ఉన్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో క్షేమంగా బయటకు వస్తారు అని తెలియ‌జేశారు.కాగా, ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఈసారి మ‌హేష్‌బాబు గురించి పెద్ద‌గా పోస్ట్‌లు పెట్ట‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

టీమిండియా విజయపరంపర కొనసాగాలని ఆకాంక్ష : ప్రధాని మోడీ

సరికొత్త చరిత్రను సృష్టించిన టీమిండియా : బాబు - పవన్ శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments