మహేష్ బాబు క్షేమంగానే ఉన్నారు

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (17:29 IST)
Mahesh family
మహేష్ బాబుకు క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. సినిమారంగంలోని ఎంతో మంది ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. నిన్న‌నే మెగాస్టార్ చిరంజీవి కూడా మ‌హేష్‌కు ధైర్య‌న్ని నూరిపోసేలా మ‌ర‌లా నిన్ను చూడాల‌నుంద‌ని ట్వీట్ చేశాడు.
 
ఇక మ‌హేష్ కుటుంబీకులు అయితే రెండు మూడు రోజుల్లో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని తెలియ‌జేశారు. మ‌హేష్ సోద‌రి ప‌ద్మావ‌తి కుమారుడు అశోక్ గ‌ల్లా ఈ విష‌య‌మై మాట్లాడుతూ, మహేష్ బాబు గారు ఇప్పుడే క్షేమంగానే ఉన్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో క్షేమంగా బయటకు వస్తారు అని తెలియ‌జేశారు.కాగా, ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఈసారి మ‌హేష్‌బాబు గురించి పెద్ద‌గా పోస్ట్‌లు పెట్ట‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..

Pawan Kalyan: మిత్రుడు రామ్‌కు పవన్ కీలక పగ్గాలు.. నాగబాబు ఉత్తరాంధ్రకే పరిమితం

Sarpanch Post: ఆమెను వివాహం చేసుకున్నాడు.. సర్పంచ్ పదవికి పోటీ చేయించాడు..

సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments