Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు క్షేమంగానే ఉన్నారు

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (17:29 IST)
Mahesh family
మహేష్ బాబుకు క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. సినిమారంగంలోని ఎంతో మంది ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. నిన్న‌నే మెగాస్టార్ చిరంజీవి కూడా మ‌హేష్‌కు ధైర్య‌న్ని నూరిపోసేలా మ‌ర‌లా నిన్ను చూడాల‌నుంద‌ని ట్వీట్ చేశాడు.
 
ఇక మ‌హేష్ కుటుంబీకులు అయితే రెండు మూడు రోజుల్లో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని తెలియ‌జేశారు. మ‌హేష్ సోద‌రి ప‌ద్మావ‌తి కుమారుడు అశోక్ గ‌ల్లా ఈ విష‌య‌మై మాట్లాడుతూ, మహేష్ బాబు గారు ఇప్పుడే క్షేమంగానే ఉన్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో క్షేమంగా బయటకు వస్తారు అని తెలియ‌జేశారు.కాగా, ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఈసారి మ‌హేష్‌బాబు గురించి పెద్ద‌గా పోస్ట్‌లు పెట్ట‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments